నిన్న నలరాయిని గూడెం దగ్గర జరిగిన ట్రాక్టర్ పల్టీ కొట్టిన ప్రమాదంలో మా మిత్రుడు మామిళ్ల సతీష్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆసుపత్రి ఖర్చుల కోసం 8,00,000 అక్షరాల ఎనిమిది లక్షల ఖర్చు అవుతుంది అని డాక్టర్ చెప్పారు.సతీష్ ది నిరుపేద కుటుంబం అమ్మానాన్నలు కూడా లేరు ప్రస్తుతం వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు ...కావున మిత్రులు మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకుందము అని ఆశిస్తున్నా..
Phone pay&google pay
9010994715
Phone pay&google pay
9010994715