ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కృష్ణా జిల్లా , కైకలూరు నియోజకవర్గం , ముదినేపల్లి గ్రామానికి చెందిన సీతాలం పూర్ణచందర్రావు అనే 21 సంవత్సరాల కుర్రోడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు..... ప్రస్తుతం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్లో లో చికిత్స పొందుతున్నాడు..... డాక్టర్లు సుమారుగా 5 లక్షల రూపాయలు వైద్య ఖర్చులు అవుతాయి అంటున్నారు.... దయచేసి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము..