కేరళ బాధితుల సహయార్థం లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ప్రముఖ నిర్మాత ప్రతాప్ కొలగట్ల
తుఫాన్ బీభత్సంతో అతలాకుతలం అయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు నిర్మాత ప్రతాప్ కొలగట్ల ముందుకొచ్చారు. ఇప్పటికే వరదల్లో కొందరు చనిపోయిన సంగతి తెలిసిందే. కేరళ లో ప్రస్తుతం ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతాప్ కొలగట్ల తన వంతు సహాయం గా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు అందించారు.
తనలాగే మరికొంత మంది ముందుకొచ్చి కేరళకు తమ వంతుగా సహాయం అందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
తుఫాన్ బీభత్సంతో అతలాకుతలం అయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు నిర్మాత ప్రతాప్ కొలగట్ల ముందుకొచ్చారు. ఇప్పటికే వరదల్లో కొందరు చనిపోయిన సంగతి తెలిసిందే. కేరళ లో ప్రస్తుతం ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతాప్ కొలగట్ల తన వంతు సహాయం గా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు అందించారు.
తనలాగే మరికొంత మంది ముందుకొచ్చి కేరళకు తమ వంతుగా సహాయం అందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.